Monday, 16 August 2021

జగన్ సర్కార్ కు కొటియా సెగ- ఒడిశా గ్రామాల్లో ఎంట్రీకి బ్రేక్-వైసీపీ ఎమ్మెల్యేకు భంగపాటు

ఏపీ-ఒడిశా మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కొటియా గ్రామాల సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో కానరావడం లేదు. స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా తాత్కాలికంగా వివాదాలు సద్దుమణగడం మినహా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీంతో తాజాగా మరోసారి ఈ కొటియా గ్రామాల విషయంలో ఏపీ వర్సెస్ ఒడిశా గా పరిస్ధితి మారింది. కొటియా గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m3WYMW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour