Friday, 13 August 2021

జగన్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ-కేంద్రం షాక్ నుంచి కోలుకునే లోపే-నో చెప్పిన బ్యాంకర్లు

ఏపీలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్ కు కేంద్రం తాజాగా ఓ షాకిచ్చింది. ఇన్నేళ్లుగా సాగిపోతున్న నిధుల మళ్లింపు వ్యవహారానికి గండికొడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఇందులో నుంచి కోలుకునే లోపే బ్యాంకర్లు మరో షాకిచ్చారు. ఇప్పటివరకూ ప్రభుత్వం చెప్పినట్లల్లా ఆడుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్న బ్యాంకర్లు కాస్తా ఇప్పుడు ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VRc1yw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour