Wednesday, 25 August 2021

నీటి వివాదాల మీటింగ్ కు సీఎం కేసీఆర్..!! జగన్ సైతం సిద్దమేనా - ఏం జరగబోతోంది..!!

రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదాల పైన చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. అందు కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సెప్టెంబరు 1న నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు నీటి వివాదాలు-తెలంగాణ వైఖరి పైన ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DlhcYP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour