Saturday, 14 August 2021

మోడీ కోర్టులోకి వైసీపీ ఎంపీల పోరు-గోరంట్ల మాధవ్ పై రఘురామ ఫిర్యాదు-స్పందించిన పీఎంవో

ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న పోరులో మరో అంకానికి తెరలేచింది. ఇప్పటివరకూ వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శల పర్వం సాగిస్తున్న రఘురామకు ఇప్పుడు మరో ప్రత్యర్ధి తోడయ్యారు. తాజాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో తనకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ గోరంట్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uh8FnT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour