Tuesday, 17 August 2021

ఏపీలో జీవోల రగడ : జగన్ ద్వంద్వ వైఖరి.. ఆ వీడియోతో సోషల్ మీడియాలో రచ్చ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దుమారంగా మారింది. ప్రభుత్వ వెబ్ సైట్ లలో జీవోలను పెట్టొద్దు అంటూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాన్ఫిడెన్షియల్ జీవోలను ఇస్తోందని అప్పట్లో విమర్శలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iUXzOY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour