Monday, 2 August 2021

ఢిల్లీకి తాకిన నిరసనల సెగ .. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక ఆందోళనపై అడుగడుగునా నిఘా !!

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా విశాఖ ఉక్కు కార్మిక పోరాటం కొనసాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు, రేపు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించిన విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు, వేలాది కార్మికులతో కలిసి ఢిల్లీ చేరుకుని ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. జంతర్ మంతర్ వద్ద రెండు రోజులపాటు స్టీల్ ప్లాంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3C5syiJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour