Thursday, 19 August 2021

పారిశ్రామికవేత్త రాహుల్‌ది హత్యే: ఫోర్డు కారులో మృతదేహం, వాటా కోసం రౌడీ షీటర్, భాగస్వామి ఘాతుకం

అమరావతి: విజయవాడలో పార్క్ చేసిన కారులో మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ మృతదేహం పారిశ్రామిక వేత్త కరణం రాహుల్(29) అని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన వివాదమే ఆయన హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్య కేసులు నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి రాఘవ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AReNTs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour