Wednesday, 4 August 2021

మరో జంటను కలిపిన సీజేఐ రమణ-ఈసారి పూణే దంపతులు-మధ్యవర్తిత్వానికి డిమాండ్

తాజాగా ఏపీకి చెందిన గుంటూరు జిల్లా దంపతుల్ని మధ్యవర్తిత్వం ద్వారా కలిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పుడు మరో జంటను కలిపారు. కుటుంబ కలహాల కారణంగా విడిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ జంటను జస్టిస్ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం వీడియోకాల్ ద్వారా సంభాషించింది. మధ్యవర్తిత్వానికి దంపతులిద్దరూ అంగీకరించడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CeCiHE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour