తాజాగా ఏపీకి చెందిన గుంటూరు జిల్లా దంపతుల్ని మధ్యవర్తిత్వం ద్వారా కలిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పుడు మరో జంటను కలిపారు. కుటుంబ కలహాల కారణంగా విడిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ జంటను జస్టిస్ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం వీడియోకాల్ ద్వారా సంభాషించింది. మధ్యవర్తిత్వానికి దంపతులిద్దరూ అంగీకరించడంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CeCiHE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment