అఫ్గానిస్తాన్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అఫ్గాన్లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. దీంతో దక్షిణ, మధ్య ఆసియా దేశాల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్కు కూడా ఈ పరిణామాలు సవాల్ విసురుతున్నాయి. ‘‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? అనేదే నేడు భారత్ ముందున్న అతిపెద్ద సవాల్’’అని భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/386flZq
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment