Monday, 23 August 2021

ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతికి చేదు అనుభవం: సిరాతో మహిళ దాడి

పాట్నా: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు, కేంద్రమంత్రి పశుపతి పరాస్‌కు బీహార్ రాష్ట్రంలోని తన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. కేంద్రమంత్రివర్గంలో చోటో దక్కించుకున్న తర్వాత తొలిసారి తన నియోజకవర్గం హజీపూర్‌లో పర్యటించారు పశుపతి పరాస్. అయితే, ఈ సందర్భంగా ఓ మహిళ కేంద్రమంత్రిపై సిరాతో దాడి చేసింది. దీంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. కాసేపటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jas2IX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour