Wednesday, 25 August 2021

కాబూల్ ఎయిర్ పోర్ట్ కు ఉగ్రవాద దాడి ముప్పు ; వదిలి వెళ్ళాలని యుకె, యుఎస్, ఆస్ట్రేలియా పౌరులకు అలెర్ట్ !!

ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దారుణంగా తయారైంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను వశం చేసుకోవడంతో అక్కడ మళ్లీ ఆటవిక పాలన మొదలైంది. ఆఫ్ఘనిస్థాన్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో తాలిబన్ల రాక్షస పాలన తట్టుకునే ఓపిక లేక ఎలాగైనా దేశాన్ని వదిలి వెళ్లాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు విఫల యత్నాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UMryPM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour