Sunday, 15 August 2021

కాబుల్‌లో కాల్పులు, పేలుళ్ల హోరు: ఎంబసీ వద్దా: ఎయిర్‌పోర్టులో: ప్రాణభయంతో

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల విజృంభణకు యథేచ్ఛగా కొనసాగుతోంది. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే.. ఆ దేశం మొత్తాన్నీ ఆక్రమించేశారు. రాజధాని కాబుల్‌ను కూడా వశం చేసుకున్నారు. ఇక ఆ దేశంలో తాలిబన్ల పాలన ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశాన్ని వీడాల్సి వచ్చిందంటూ ఓ ప్రకటన చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CSo6nW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour