Friday, 20 August 2021

నాగ్‌పూర్‌లో అక్రమంగా నివాసం: ఇప్పుడు ఆప్ఘాన్ తాలిబన్లతో తుపాకీతో నూర్ మహ్మద్ ప్రత్యక్షం

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పదేళ్లపాటు అక్రమంగా నివసించిన ఓ వ్యక్తి.. ఆప్గానిస్థాన్‌లోని తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. అతడు తుపాకీ పట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆప్ఘానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. అక్కడ అరాచక పాలనను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో అక్రమంగా నివసిస్తున్న ఆప్ఘాన్ పౌరుడైన నూర్ మహ్మద్ అజీజ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XLQYyf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour