దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ యువతకు ఐకాన్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది రాజీవ్ గాంధే అన్నారు. యువతకు అవకాశాలు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XzI8U4
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment