Monday, 2 August 2021

జగన్, కేసీఆర్ కు సీజే రమణ బంపర్ ఆఫర్-వాటర్ వార్ పై మధ్యవర్తిత్వం-తీర్పు చెప్పలేక

ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న జల వివాదానికి పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదని అంతా భావిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ దీని పరిష్కానికి ముందుకొచ్చారు. సుప్రీంకోర్టులో న్యాయ వ్యవస్ధ ద్వారా పరిష్కారానికి బదులుగా ఇరు రాష్ట్రాలు కోరుకుంటే మధ్యవర్తిత్వం ద్వారా జలజగడం పరిష్కారానికి సిద్ధమని ఆయన ప్రతిపాదించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lkEXcM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour