అభం శుభం తెలియని, అసలు లోకమే తెలియని పసికందులను మొగ్గలోనే తుంచేస్తున్నారు. నవమాసాలు మోసి కని నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. ఏ తల్లుల కన్న బిడ్డలో ముళ్లపొదల్లో, చెత్త కుప్పలలో , మురికి కాల్వల ప్రక్కన, కుక్కలు, పందులు పీక్కుతింటూ, చీమలకు ఆహారంగా మారుతూ కనిపిస్తున్న సంఘటనలు మనసులను కలచివేస్తున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తల్లికి చేతులు ఎలా వచ్చాయి అన్న భావనను కలిగిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z5KXdq
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment