Saturday, 21 August 2021

చెత్తకుప్పలో పసికందు మృతదేహం..తల్లి ఇంటర్ చదివే మైనర్ బాలిక ? ఈ పాపం ఎవరిది ?

అభం శుభం తెలియని, అసలు లోకమే తెలియని పసికందులను మొగ్గలోనే తుంచేస్తున్నారు. నవమాసాలు మోసి కని నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. ఏ తల్లుల కన్న బిడ్డలో ముళ్లపొదల్లో, చెత్త కుప్పలలో , మురికి కాల్వల ప్రక్కన, కుక్కలు, పందులు పీక్కుతింటూ, చీమలకు ఆహారంగా మారుతూ కనిపిస్తున్న సంఘటనలు మనసులను కలచివేస్తున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తల్లికి చేతులు ఎలా వచ్చాయి అన్న భావనను కలిగిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z5KXdq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour