Thursday, 5 August 2021

కేసీఆర్! చిత్తశుద్ధి ఉంటే అలా చేయండి: హరీశ్ అన్నట్లుగా కాదంటూ ఈటల రాజేందర్ సవాల్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు హుజూరాబాద్ ప్రజల కంటే వారి ఓట్లమీదనే ప్రేమ ఎక్కువ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అనారోగ్యం నుంచి కోలుకుని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మెరుగైన వైద్యం అందించిన అపోలో యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AhCy73
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour