Thursday, 26 August 2021

పెళ్లింట్లో దొంగల దోపిడీ .. బంగారం చోరీ ; ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా ?

మేళతాళాలతో, వేద మంత్రాలతో, బంధుమిత్రుల సమక్షంలో, ఉన్నంతలో సంతోషంగా అమ్మాయికి పెళ్లి చేయాలని భావించిన ఓ పేద కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. పట్టపగలే దోపిడి దొంగలు ఇంట్లో బీరువాలో దాచిన బంగారాన్ని డబ్బును ఎత్తుకెళితే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం అనుభవించిన బాధ వర్ణనాతీతం. అయితే అలాంటి సమయంలో నేనున్నానని, మిమ్మల్ని ఆదుకుంటా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kmBY1e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour