Saturday, 28 August 2021

తగ్గని కరోనా ఉధృతి: కేరళలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్‌కర్ఫ్యూ

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో సగం కేసులకంటే ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sYQRL9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour