Sunday, 8 August 2021

విషాదం: ఉరివేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అమరావతి: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెనుమూరు మండలం కార్తికేయపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న సుకన్య బలవన్మరణానికి పాల్పడింది. కానిస్టేబుల్ సుకన్య భర్త తిరుపతి స్విమ్స్‌లో పనిచేస్తున్నారు. సుకన్యకు రెండు నెలల పాప ఉంది. మెటర్నిటీ లీవ్‌లో ఉన్న సుకన్య..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Vs7faV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour