Sunday, 1 August 2021

రఘురామ ఫిర్యాదు-కదిలిన కేంద్రం-జగన్ సర్కార్ కు భారీ ఝలక్

గత కొన్నేళ్లుగా అప్పులతో నడుస్తున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం భారీ పిడుగు వేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసం కూడా రుణాలపైనే ఆధారపడుతున్న వైసీపీ సర్కార్ కు భారీ షాకిచ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంాజు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. జగన్ సర్కార్ వివరణ కోరింది. ఏపీఎస్డీసీ ద్వారా సేకరిస్తున్న రుణాలతో సంక్షేమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VjecKR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour