Tuesday, 31 August 2021

భారత్‌కు తాలిబన్ల వార్నింగ్-ఆఫ్గన్‌ ప్రజలపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ-ఇక ఆ విమానాలన్నీ తాలిబన్ల చేతికే?

ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమణ తర్వాత తాలిబన్లు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అమెరికాకు చెందిన చివరి కార్గో విమానం గాల్లో ఎగరగానే సంబరాలు మొదలుపెట్టారు.నిన్నటి దాకా అమెరికా ఆధీనంలో ఉన్న కాబూల్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టి... అంతటా కలియదిరిగారు. విమానాశ్రయంలోని హంగర్‌లో అమెరికా వదిలి వెళ్లిన చాపర్స్,సాయుధ వాహనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తాలిబన్లు... 'ఈ విజయం ఆఫ్గన్లందరిదీ'

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zvLw0d
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour