Tuesday, 10 August 2021

అమరావతిలో మళ్లీ ఉద్రిక్తతలు-సుప్రీంతీర్పుతో మరో ఉద్యమం-రఘురామ మద్దతు-వైసీపీ వ్యూహమిదే

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడి పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో మారిన పరిస్ధితులతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో అమరావతి విషయంలో వైసీపీ సర్కార్ కూడా వ్యూహం మారుస్తోంది. నిన్న మొన్నటి వరకూ సంయమనం పాటించిన ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝళిపిస్తోంది. అసలే మూడు రాజధానుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xGsAuk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour