Saturday, 14 August 2021

మీకు తెలియంది కాదు: భారత్‌కు తాలిబన్ల తీవ్ర హెచ్చరిక, ఆఫ్ఘాన్‌లో కాలుమోపితే అంతే సంగతులు

న్యూఢిల్లీ/కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. మరో వారంలో దేశ రాజధాని కాబూల్‌ను తమ వశం చేసుకుంటామని ప్రకటించారు. అయితే, తాలిబన్ల దురాక్రమణల వెనుక పాకిస్థాన్, చైనాలు ఉండటంతో భారత్‌కు ఇది ఆందోళనకర విషయంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రతినిధులు తాలిబన్లతో చర్చ జరిపారు. అయితే, తాలిబన్ల నుంచి భారత్ ఆశించిన సమాధానం రాలేదని తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yP1rqd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour