Tuesday, 10 August 2021

హుజూరాబాద్‌లో వైఎస్ షర్మిల పర్యటన: నిరుద్యోగ దీక్ష, ఉపఎన్నికపై కీలక ప్రకటన చేస్తారా?

కరీంనగర్: మంగళవారం నిరుద్యోగ దీక్షలను కొనసాగిస్తున్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ(వైయస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇందులో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన మహ్మద్ షబ్బీర్ అనే నిరుద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fMTHxs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour