Thursday, 26 August 2021

సీఎం జగన్ కు రిలీఫ్-కర్నూల్లోనే హెచ్చార్సీ : ప్రభుత్వ అధికారమేనన్న హైకోర్టు..!!

ఏపీ లో జగన్ ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానుల అమలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 డిసెంబర్ లో అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల అంశాన్ని ప్రకటించారు. ఆ తరువాత అమరావతి ఉద్యమంతో పాటుగా న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. కరోనా కారణంగా కేసుల విచారణ ఆలస్యమైంది. తాజాగా రోజు వారీ విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DmBDo8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour