Sunday, 8 August 2021

పీరియడ్ సెలవుల కోసం పోరాడుతున్న మహిళా టీచర్లు

ప్రతి నెలా నెలసరి సమయంలో మూడు రోజులపాటు సెలవు కావాలంటూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయులు ఇటీవలే ఒక ఉద్యమం ప్రారంభించారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నపాఠశాలకు వెళ్లేందుకు తమకు సరైన ప్రజారవాణా సౌకర్యాలు కూడా లేవని చాలా మంది టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా, వాడలేని స్థితిలో ఉండటంతో నెలసరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lMYrHd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour