Friday, 27 August 2021

రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి : విజయశాంతి సంచలనం; బీజేపీకి ఆయుధంగా మారిన రచ్చ !!

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. మోతాదు పెంచి తిట్టుకుంటున్న నేతల తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jifnDM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour