Monday, 2 August 2021

తాడిపత్రి మున్సిపల్ పంచాయితీ; జేసీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి .. మున్సిపల్ సిబ్బందికి వంగి వంగి దండాలు !!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరుకుంటుంది. మున్సిపల్ చైర్మన్ హోదాలో మున్సిపల్ అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తే కూడా అధికారులు హాజరు కావడం లేదు. సిబ్బంది గైర్హాజర్ కావడంతో 26 మంది సిబ్బంది కనిపించడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు వినూత్నంగా నిరసన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jgpEiF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour