Wednesday, 4 August 2021

సీజే రమణ సూచనపై జగన్, కేసీఆర్ మౌనం-అసాధ్యమనే సంకేతాలు-పెరుగుతున్న ఒత్తిడి

ఏపీ-తెలంగాణ మధ్య విభజన సందర్భంగా చేసిన తప్పిదాల కారణంగా తలెత్తిన జల వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. జల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన సూచనపై ఇరువురు సీఎంలూ మౌనంగా ఉండిపోవడమే ఇందుకు కారణం. మరోవైపు కృష్ణా,గోదావరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WUh6Xi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour