అమరావతి: కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పీర్ల పండగను పురస్కరించుకుని అగ్ని గుండం వెలిగించగా.. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే కాలిపోయాడు. స్థానికులు అతడ్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండగను తెలుగు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mg0Bzt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment