Thursday, 19 August 2021

పీర్ల పండగలో అపశృతి: అగ్నిగుండంలో పడి వ్యక్తి సజీవ దహనం

అమరావతి: కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పీర్ల పండగను పురస్కరించుకుని అగ్ని గుండం వెలిగించగా.. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే కాలిపోయాడు. స్థానికులు అతడ్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండగను తెలుగు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mg0Bzt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour