Friday, 27 August 2021

ఒకవేళ నేనే మీ అధ్యక్షుడిగా ఉండివుంటే.. కాబూల్ దాడులు జరిగేవి కావు: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్లలో 170 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్ల ఘటనలపై అమెరికా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్లయితే.. కాబూల్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sRi6qW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour