అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణం ప్రభావం ఏపీపై విస్తృతంగా పడింది. ఒడిశా తీరం నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37SnYGS
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment