Tuesday, 17 August 2021

అల్పపీడనం ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణం ప్రభావం ఏపీపై విస్తృతంగా పడింది. ఒడిశా తీరం నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37SnYGS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour