Thursday, 26 August 2021

కాంగ్రెస్‌లో లుకలుకలు-హైకమాండ్‌ను కలవరపెడుతున్న పంజాబ్,ఛత్తీస్‌గఢ్-నాయకత్వ మార్పుకు రెబల్స్ డిమాండ్

ఓవైపు దేశవ్యాప్తంగా ఢీలా పడ్డ పరిస్థితి... మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అంతర్గత లుకలుకలు... ఇదీ కాంగ్రెస్ పార్టీ దుస్థితి. అంతర్గత కుమ్ములాటలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కొంపముంచాయి. జ్యోతిరాధిత్య సింధియా వర్గం పార్టీని వీడటంతో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రాజస్తాన్‌లో అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఫైట్ కూడా... మధ్యప్రదేశ్ సీన్ రిపీట్ అవుతుందేమోననే సంకేతాలు పంపించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ks2YMR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour