Friday, 20 August 2021

తాలిబన్ల వేట మొదలైంది ; యూఎస్, నాటో దళాలకు సహకరించిన వారి కోసం ఇల్లిల్లూ గాలింపు, ఆఫ్ఘన్లలో భయం !!

ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు భయపడిందే జరుగుతోంది. తాలిబన్ల ఆటవిక పాలన మళ్లీ మొదలైంది. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజాస్వామ్యం ఉండబోదని, షరియా చట్టం మాత్రమే అమలులో ఉంటుందని తాలిబన్లు తేల్చిచెప్పారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు గతంలో తాము చేసిన పాలనకు భిన్నంగా పరిపాలన చేస్తామని చెప్పి, ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని చెప్పి ఇప్పుడు అందుకు భిన్నంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37Zb2PG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour