Monday, 2 August 2021

బీజేపీకి షాకిచ్చిన నితీష్ కుమార్: పెగాసస్ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్

న్యూఢిల్లీ/పాట్నా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుండగా.. ఆ జాబితాలోకి ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా చేరింది. పెగాసస్‌పై అన్ని విషయాలను బయటపెట్టాలని తాజాగా జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ప్రజలను వేధించేందుకు ఇలాంటివి చేయకూడదని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A1EYGz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour