Monday, 16 August 2021

పెట్రో ధరలను తగ్గించకపోవడానికి యూపీఏ విధానాలే కారణం: నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా పెరిగిన పెట్రో ధ‌ర‌లు సామాన్యుల‌కు భారంగా మారిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా చర్యలు తీసుకుని ఇంధన ధరలు తగ్గిస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు ఎలాంటి ఊరటా లభించడంలేదు. పెట్రోల్‌, డీజిల్‌ల‌పై దిగుమ‌తి సుంకాల‌ను త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్ప‌ష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37PvQc4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour