Saturday, 21 August 2021

ఆఫ్ఘన్ పార్లమెంట్‌లో భారతీయ ఎంపీలు: తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి

కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులు, అరాచకత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాలిబన్ల పరిపాలన.. ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. వారు విధించే ఆంక్షలు, నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయనేది ప్రపంచం మొత్తం ఇదివరకే ఓ సారి చవి చూసింది కూడా. తాలిబన్లు అమలు చేసే షరియా చట్టం గురించి వింట ఆఫ్ఘనిస్తానీయుల్లో దడ పడుతుంది. అత్యంత కఠినమైన ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AY0YCT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour