వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరువాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన మరుసటి రోజే ఆయన దేశ ప్రజల ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేసిన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవడానికి గల కారణాలను వివరించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38uGJ3m
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment