Tuesday, 31 August 2021

మందుబాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-డిజిటల్ పేమెంట్స్-ఫోన్ పే, గూగుల్ పే-ఎన్నో లాభాలు

ఏపీలో మద్య నిషేధం పాక్షికంగా అమలు చేస్తున్నట్లు చెబుతున్న జగన్ సర్కార్.. భవిష్యత్తులో దీనిపై వచ్చే ఆదాయంపై భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు రుణాలు తెచ్చుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఈ వ్యవస్ధలో అక్రమాల నివారణ పేరుతో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం మద్యం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kHmjK2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour