అమెరికా బలగాల ఉపసంహరణతో ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆఫ్ఘనిస్థాన్ లో రెచ్చిపోయిన తాలిబన్లు ఊహించని విధంగా ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని పలాయనం చిత్తగించారు. అధ్యక్ష భవనంలో హల్చల్ చేశారు. దీంతో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్ పై స్పెషల్ ఫోకస్ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xKj4X3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment