Monday, 23 August 2021

క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారికి కూడా సర్టిపికెట్లు.. కేంద్రం ప్రకటన

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న 11,349 మందికి కొ-విన్‌ పోర్టల్‌ నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kkzgcG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour