Saturday, 28 August 2021

ఇంకొన్ని గంటల్లో కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మరో నరమేధం: జో బైడెన్ హెచ్చరిక

వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- ప్రపంచ దేశాలు ఏదైతే జరక్కూడదని భావిస్తోన్నాయో.. అలాంటి పరిస్థితులే అక్కడ నెలకొంటోన్నాయి. అనుమానాలు, భయాందోళనలకు తగ్గట్టే ఆఫ్ఘన్‌‌లో అవాంఛనీయ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులకు అడ్డగా మారింది. రెండు దశాబ్దాలకు పైగా అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా కనిపించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y1nxs1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour