Sunday, 1 August 2021

డబ్బు కోసం కన్నకొడుకునే కిడ్నాప్ చేసిన తండ్రి: చంపేస్తానని బెదిరింపు, తల్లి ఫిర్యాదుతో !!

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కన్న కొడుకునే కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వకపోతే కొడుకును చంపేస్తానని కట్టుకున్న భార్యనే బెదిరించాడు. దీంతో కొడుకుని కాపాడుకోవడం కోసం పోలీసులను ఆశ్రయించిన తల్లి సదరు భర్తపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కసాయి తండ్రి బారినుండి కొడుకుని కాపాడి తల్లికి అప్పజెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lhNqNT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour