Sunday, 15 August 2021

ఆఫ్ఘన్ సంక్షోభం: జో బిడెన్‌ సీటుకు ఎసరు పెట్టిన ట్రంప్: ఇదే ఛాన్స్: చిక్కుల్లో అమెరికా అధినేత

వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్‌లో పరిణామాలు శరవేగంగా మారుతోన్నాయి. రాజధాని కాబుల్‌ను సమీపించిన కొన్ని గంటల వ్యవదిలోనే దాన్ని తాలిబన్లు ఆక్రమించేశారు. ప్రభుత్వ బలగాలు కనీసం ప్రతిఘటించకుండా చేతులెత్తేశాయి. దీనితో పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేకుండా కాబుల్.. తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాన్ని ముందే పసిగట్టిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. దేశం విడిచి వెళ్లిపోయారు. పొరుగునే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m6nxRB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour