Monday, 2 August 2021

చైనాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి -టియాంజిన్ వర్సిటీ క్యాంపస్‌లో ఘటన

ఉన్నత చదువుల కోసం చైనా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టియాంజిన్ సిటీలోని టియాంజిన్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీ(టీఎఫ్ఎస్‌యూ) క్యాంపస్ లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. కుటుంబీకులు, వర్సిటీ అధికారులు చెప్పిన వివరాలివి.. బిహార్‌లోని గ‌య‌కు చెందిన అమ‌న్ నాగ్‌సేన్ (20) అనే విద్యార్ధి చైనాలోని టియాంజిన్ యూనివ‌ర్సిటీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jdsncB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour