Saturday, 21 August 2021

ఏపీ-తెలంగాణ మధ్య మరో వివాదం-ఉమ్మడి ప్రాజెక్టుల్లో చేపల వేట-మత్సకారుల ఫిర్యాదులతో

ఏపీ-తెలంగాణ మధ్య నీటి ప్రాజెక్టుల్లో తలెత్తిన వివాదాలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలియక ఇరు రాష్ట్రాలు తలపట్టుకుంటుంటే ఇప్పుడు తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల కేంద్రంగానే ఈ వివాదం కూడా చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇప్పుడు ఏపీ పేరెత్తితేనే తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. తమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kcJ8Fl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour