Sunday, 1 August 2021

పరీక్ష పాసవ్వాలంటే ఆ పని చెయ్యాలన్న ప్రిన్సిపాల్ .. వేధింపులపై గిరిజన విద్యార్థిని ఫిర్యాదు

మహిళలు,బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా నిత్యం మహిళలు, బాలికల మీద లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైంగిక దాడులకు చెక్ పెట్టడం కోసం దిశా చట్టం తీసుకొచ్చినా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ficCjy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour