Sunday, 8 August 2021

కేసీఆర్ తన ఆస్తులు అమ్మి ఖర్చు చేయాలి: బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ కుమార్, తీవ్ర విమర్శలు

నల్గొండ: బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీజేపీ)లో చేరారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37tiMcs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour