Thursday, 19 August 2021

టీకా వేసిన కొద్దిసేపటికే ఏడాదిన్నర చిన్నారి మృతి: తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని మాచర్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీకా వేసిన కొద్దిసేపటికే ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం మండాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2W4dhyf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour